హైదరాబాద్ : దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 74 పాయింట్లు నష్టపోయి 37328 వద్ద ముగిసింది. నిఫ్టీ 36 పాయింట్లు నష్టపోయి 11017 వద్ద ముగిసింది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి