హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం ఇంటికి సీబీఐ అధికారులు వెళ్లారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరంకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించిన నేపథ్యంలో ఆయనను ప్రశ్నించేందుకు ఆరుగురు సీబీఐ అధికారులు ఇంటికి వెళ్లారు. అయితే ఇంట్లో చిదంబరం లేకపోవడంతో సీబీఐ బృందం అక్కడి నుంచి వెనుదిరిగింది. తొలుత సీబీఐ బృందం చిదంబరం ఇంటికి చేరుకోగానే ఆయన్ను అరెస్టు చేస్తారని ప్రచారం జరిగింది.
Mon Jan 19, 2015 06:51 pm