హైదరాబాద్ : గుంటూరు జిల్లా మాచర్ల మండలంలో కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. మాచర్ల మండలం జింకల బోడు గ్రామం లో కాశి బోయిన ఆంజనేయులు పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయనకు భార్య ఇద్దరు పిల్లలు. కేసు నమోదు చేసి బౌతికకాయాన్ని పోస్టుమార్టం నిమిత్తం మాచర్ల ప్రభుత్వ హాస్పటల్ కి తరలించారు
Mon Jan 19, 2015 06:51 pm