అమరావతి : పోలవరం రివర్స్ టెండరింగ్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. రివర్స్ టెండరింగ్కు హైకోర్టు బ్రేక్ వేసింది. నవయుగ హైడల్ ప్రాజెక్టును రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్నే నిర్ణయాన్ని ఆ సంస్థ హైకోర్టులో సవాల్ చేసింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు నేడు తీర్పు వెలువరిచింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సస్పెండ్ చేసింది. పోలవరం రివర్స్ టెండరింగ్పై ముందుకెళ్లవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Mon Jan 19, 2015 06:51 pm