తమిళనాడు: తమిళనాడులో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కేంద్ర మాజీ మంత్రి చిదంబరాన్ని అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ రాష్ట్రంలోని పలు చోట్ల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో నిన్న రాత్రి సీబీఐ అధికారులు చిదంబరాన్ని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
Mon Jan 19, 2015 06:51 pm