హైదరాబాద్: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హంతకుల్లో ఒకరైన నళినికి మద్రాసు హైకోర్టు పెరోల్ను పొడిగించింది. నళినికి మరొక మూడు వారాలపాటు పెరోల్ పొడిగిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తన కుమార్తె వివాహ పనుల నిమిత్తం తనకు పెరోల్ మంజూరు చేయాలని నళిని దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన హైకోర్టు ఆమెకు ఒక నెల రోజులపాటు పెరోల్ మంజూరు చేసింది. తన పెరోల్ పొడిగించాలని నళిని తిరిగి దరఖాస్తు చేసుకుంది.
Mon Jan 19, 2015 06:51 pm