హైదరాబాద్: ఏసీబీ వలలో మరో అవినీతి చేప చిక్కింది. తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలో లంచం తీసుకుంటూ ఇంజినీరింగ్ విభాగం సీనియర్ అసిస్టెంట్ సాయిబాబా ఏసీబీకి పట్టుబడ్డారు. గుత్తేదారు నుంచి రూ. 5 వేలు లంచం తీసుకుంటుండగా సీనియర్ అసిస్టెంట్ సాయిబాబాను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm