హైదరాబాద్: దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 587 పాయింట్లు నష్టపోయి 36473 వద్ద ముగిసింది. నిఫ్టీ 177 పాయింట్లు నష్టపోయి 10741 వద్ద ముగిసింది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి