హైదరాబాద్: ఏపీ ప్రభుత్వం 2019-20 ఏడాదికి గాను కొత్త ఎక్సైజ్ పాలసీని విడుదల చేసింది. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ కు రిటైల్ మద్యం దుకాణాల నిర్వహణను అప్పగిస్తూ ఈ పాలసీని రూపకల్పన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 3,500 రిటైల్ మద్యం దుకాణాలకు అనుమతినిచ్చింది. ప్రభుత్వం అక్టోబర్ 1 నుండి వచ్చే ఏడాది సెప్టెంబర్ 30 వరకు దుకాణాల లైసెన్స్ కాలపరిమితిగా ఈ పాలసీని తయారుచేశారు.
Mon Jan 19, 2015 06:51 pm