హైదరాబాద్: వినాయక నిమజ్జనం దృష్ట్యా ప్రభుత్వం రేపు సెలవు ప్రకటించింది. రేపు హైదరాబాద్, సికింద్రాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలకు ఈ సెలవును వర్తింపజేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. కాగా ఈ నెల 14(రెండో శనివారం) పనిదినంగా ప్రభుత్వం ప్రకటించింది.
Mon Jan 19, 2015 06:51 pm