ఢిల్లీ: ఢిల్లీలో ఇవాళ నలుగురు సుప్రీంకోర్టు కొత్త జడ్జీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 10.30 గంటలకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కొత్త జడ్జీలతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి