కర్నూలు: ఓర్వకల్లు ఆర్ఐ సంజీవరెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కర్నూలులోని ధనలక్ష్మినగర్, మోత్కూరులో ఏకకాలంలో సోదాలు చేపట్టారు. తనిఖీల్లో భాగంగా భారీగా అక్రమాస్తులు ఏసీబీ అధికారులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm