విశాఖ: విశాఖపట్నం జిల్లా ఎలమంచిలి రైల్వే స్టేషన్ వద్ద విశాఖ-గుంటూరు ఎక్స్ ప్రెస్ రైలు ఢీకొని ఓ వ్యక్తి చనిపోయాడు. పట్టాలు దాటుతున్న వ్యక్తిని సింహాద్రి ఎక్స్ ప్రెస్ రైలు ఢీకొంది. దీంతో అక్కడికక్కడే ఆ వ్యక్తి మృతిచెందాడు. ఎలమంచిలి రైల్వేస్టేషన్ వద్దకు వచ్చి రైలు నిలిచింది.
Mon Jan 19, 2015 06:51 pm