న్యూఢిల్లి : కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నేడు తీహార్ జైల్లో తన తండ్రిని కలిసి మద్దతు ప్రకటించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం అన్నారు. ప్రస్తుత రాజకీయ పోరాటంలో వారి రాకతో తమకు నైతికంగా మరింత బలం చేకూరిందని ఆయన అన్నారు.మనీలాండరింగ్ కేసులో చిదంబరం జైలులో ఉన్న సంగతి తెలిసిందే.
Mon Jan 19, 2015 06:51 pm