న్యూఢిల్లి : సుప్రీంకోర్టులో కొత్తగా నలుగురు జడ్జీలు ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ ఎస్ రవీందర్ భట్, జస్టిస్ వి. రామసుబ్రమణియన్, జస్టిస్ హృషికేశ్ రాయ్ నేడు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేశారు. దీనితో సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 31 నుండి 34కు పెరిగింది.
Mon Jan 19, 2015 06:51 pm