విశాఖ: మన్యంలో మావోయిస్టు అగ్రనేతలు సంచరిస్తున్నారని సమాచారం అందిందని ఏఎస్పీ సతీష్కుమార్ తెలిపారు. మాడిగమల్లు ఎన్కౌంటర్లో 12 మంది మావోయిస్టులు తప్పించున్నారని పేర్కొన్నారు. ఘటనా స్థలంలో మూడు మృతదేహాలను గుర్తించామన్నారు. తప్పించుకున్న మావోయిస్టుల కోసం గాలింపు కొనసాగుతోందని ఏఎస్పీ సతీష్కుమార్ స్పష్టం చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm