గుంటూరు: గుంటూరు ప్రభుత్వ మహిళా కళాశాల వసతిగృహంలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఇంటర్, డిగ్రీ చదివే 15 మంది విద్యార్థులు కలుషితమైన ఆహారం తినడంతో అస్వస్థతకు గురయ్యారు. వీరిని చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Mon Jan 19, 2015 06:51 pm