ఢిల్లీ: అయోధ్య భూవివాదం కేసు సుప్రీంకోర్టులో 30వ రోజు విచారణ జరిగింది. సీజేఐ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ముందు వాదనలు జరిగాయి. సీనియర్ న్యాయవాది రాజీవ్ ధావన్ సున్నీ వక్ఫ్ బోర్డ్ తరపున వాదనలు వినిపిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm