హైదరాబాద్: హైదరాబాద్లో గవర్నర్ తమిళిసైతో రేపు జరగాల్సిన వీసీల సదస్సు వాయిదా పడింది. గవర్నర్ ఢిల్లి పర్యటన నేపథ్యంలో వీసీల సదస్సును వాయిదా వేశారు. గవర్నర్ల సబ్ కమిటీ సమావేశాలకు గవర్నర్ తమిళిసై ఢిల్లి వెళ్లారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి