రాయ్పూర్: కేరళ, త్రిపుర, ఉత్తర్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్లలోని నాలుగు శాసనసభ నియోజక వర్గాలకు ఉప ఎన్నికలు నేడు జరుగుతున్నాయి. ఉదయం నుంచి ప్రజలు బారులు తీరి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకూ కేరళలో 45.17 శాతం, త్రిపురలో 46.16 శాతం, ఉత్తర్ ప్రదేశ్లో 13.63 శాతం, ఛత్తీస్గఢ్లో 25.16 శాతం పోలింగ్ నమోదయింది.
Mon Jan 19, 2015 06:51 pm