హైదరాబాద్ : సంగారెడ్డి జిల్లాలోని రామచంద్రాపురం బెల్ టౌన్షిప్ లో హెడ్ కానిస్టేబుల్ కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు. అనిలా దివార్ కుమారుడు రిషికేశ్ ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంటున్నారు. తండ్రి బైక్ కొనివ్వకపోవడంతో కొడుకు రిషికేశ్ ఆత్మహత్య చేసుకున్నాడు.
Mon Jan 19, 2015 06:51 pm