కోల్కతా : పశ్చిమ బెంగాల్లో నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్ (ఎన్ఆర్సి)ను అంగీకరించబోమని, అమలును అంగీకరించడం లేదని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ఎన్ఆర్సి విషయంలో ఆందోళన చెందిన ఆరుగురు వ్యక్తులు మృతి చెందడం బాధాకరమని ఆమె అన్నారు. ఎన్ఆర్సిని అంగీకరించబోమని, తనను విశ్వసించాలని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm