హైదరాబాద్ : హైదరాబాద్కు దీటుగా అమరావతిని అభివృద్ధి చేయాలని ఆకాంక్షించానని ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. హైటెక్ సిటీని మించిన సిటీలను రాష్ట్రంలో అభివృద్ధి చేయాలనుకున్నామని తెలిపారు. ఇప్పుడు ప్రభుత్వ తీవ్రవాదాన్ని తట్టుకోలేకపోతున్నామని పారిశ్రామికవేత్తలే చెబుతున్నారని చంద్రబాబు వెల్లడించారు. ఒక్కో ఇటుక పేర్చి సాధ్యమైనంత మేర అభివృద్ధి చేశామని, ఇప్పుడు మొత్తం రివర్స్ అయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm