హైదరాబాద్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని కట్టు మల్లారం గ్రామ పంచాయతీలో దారుణం జరిగింది. ముప్పై రోజుల ప్రణాళిక లో భాగంగా ఈ గ్రామంలో ఇంకుడు గుంత తీశారు. ప్రమాదవశాత్తు మూడేళ్ళ బాలుడు ఆ గుంటలో పడి మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాదం అలుముకుంది.
Mon Jan 19, 2015 06:51 pm