హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల తారాక రామారావు సతీసమేతంగా అసెంబ్లీ స్పీకర్ పోచారం నివాసానికి వెళ్లారు. పోచారం ఆహ్వానం మేరకు కేసీఆర్ దంపతులు ఈ రోజు ఆయన నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా పోచారం కుటుంబ సభ్యులు వారిని సాదరంగా ఆహ్వానించారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి దంపతులు, రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ కూడా పోచారం నివాసానికి వెళ్లారు.
Mon Jan 19, 2015 06:51 pm