హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాని అధికారి రజత్ కుమార్ను కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మర్రిశశిధర్రెడ్డి, మల్లురవి, నిరంజన్ కలిశారు. హుజూర్నగర్ ఉపఎన్నికను పారదర్శకంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. టీఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడే అవకాశం ఉన్నందున పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సీఈవోను కాంగ్రెస్ నేతలు కోరారు.
Mon Jan 19, 2015 06:51 pm