హైదరాబాద్ : హుజూర్ నగర్ లో తెరాస అభ్యర్థి సైది రెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్ బి ఫామ్ అందచేశారు. దీంతో సైది రెడ్డి తెరాస తరపున అధికారికంగా అభ్యర్థి అయ్యారు. సైది రెడ్డి గత ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ తెరాస తన అభ్యర్థిగా ఆయన్నే ఎంపిక చేసి మరో అవకాశం ఇచ్చింది.
Mon Jan 19, 2015 06:51 pm