న్యూఢిల్లీ: లోక్ సభ స్పీకర్ పలు పార్లమెంట్ కమిటీలకు చైర్మన్లను నియమించారు. అందులో భాగంగా రెండు కమిటీలకు మన తెలుగు ఎంపీలను చైర్మన్లుగా నియమించారు. లోక్ సభ సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ చైర్మన్ గా వైసీపీ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజును నియమించగా పార్లమెంట్ లైబ్రరీ కమిటీ చైర్మన్ గా ఖమ్మం తెరాస ఎంపీ నామా నాగేశ్వరరావును నియమించారు.
Mon Jan 19, 2015 06:51 pm