ప.గో: స్కూల్ బస్సు ఢీకొని బాలుడు మృతిచెందిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా పోడూరులో చోటుచేసుకుంది. పోడూరులో ప్రైవేట్ పాఠశాల బస్సు ఢీకొని మూడేళ్ల బాలుడు నితిన్ అక్కడికక్కడే చనిపోయాడు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి