న్యూఢిల్లీ: ఢిల్లిలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సిఐఎస్ఎఫ్) అధికారులు ఇద్దరు వ్యక్తుల వద్దనుంచి 43 కిలోల ఎర్ర చందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. వారిద్దరినీ అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm