బెంగళూర్: కర్నాటకలోని అటల్ బిహారీ వాజ్ పేయ్ జువాలజిల్ పార్క్ లో టూరిస్టులను ఓ సింహం వెంబండించింది. సఫారీలో వెళుతున్న కొందరు టూరిస్టు జూ ను సందర్శిస్తుండగా సింహం వారిని వెంబండించింది. దీంతో వారు భయాందోళలనకు గురి అయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Mon Jan 19, 2015 06:51 pm