హైదరాబాద్ : తూర్పుగోదావరి జిల్లా తునిలో రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారిపై వెళుతున్న ఓ ప్రైవేటు స్కూల్ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో 14 మంది చిన్నారులకు గాయాలయ్యాయి. వెంటనే గాయపడ్డ విద్యార్థులను జీజీహెచ్కు తరలించారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి