హైదరాబాద్ : సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆర్టీసీ జేఏసీ నేతలతో విపక్ష నేతలు సమావేశమయ్యారు. ఆర్టీసీ సమ్మె కొనసాగింపు, హైకోర్టు వ్యాఖ్యలు, భవిష్యత్ కార్యాచరణపై నేతలు సమావేశంలో చర్చిస్తున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, సమస్యలను, డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు సమ్మెబాట పట్టిన విషయం తెలిసిందే. ఆర్టీసీ కార్మికుల సమ్మె ఇవాళ్టికి 12వ రోజుకు చేరుకుంది.
Mon Jan 19, 2015 06:51 pm