లక్నో: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అన్ని శాఖల అధికారుల సెలవులు రద్దు చేసింది. నవంబర్ 30 వరకు అధికారులకు సెలవులు రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అయోధ్య కేసులో తుదితీర్పు నేపథ్యంలో యూపీ ప్రభుత్వం అధికారుల సెలవులు రద్దు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. తాజా ఉత్తర్వులతో అధికారులంతా నవంబర్ 30 వరకు విధుల్లో ఉండనున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm