కృష్ణా: వినగడపతండాకు చెందిన లకావతు శ్రీకృష్ణ డెంగ్యూ తో కన్నుమూశాడు.. గంపలగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 6వ తరగతి చదువుతున్నాడు.. గత కొన్ని రోజులుగా జ్వరంతో బాదపడుతుండగా గంపలగూడెం, తిరువూరులలో చికిత్ అందిస్తున్నారు.. మెరుగైన చికిత్స కోసం విజయవాడకు తరలించారు. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు.కుటుంబ సభ్యులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె.వి.యన్.జి.కె.గుప్తా,సిబ్బంది కుటుంబ సభ్యులను కలిసి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm