నిర్మల్: జిల్లా పోలీసు కార్యాలయ సిబ్బందికి, స్పెషల్ బ్రాంచ్ మరియు సాయుధ దళ కార్యాలయ సిబ్బందికి ఒక రోజు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు జిల్లా ఎస్పీ సి. శశిధర్ రాజు అన్నారు. రాష్ట్రంలోని ప్రతి పోలీసు స్టేషన్లు, పోలీసు కార్యాలయల్లో ఒకే విధమైన సేవలు, పని విధానము ఉండాలనే ఉద్దేశ్యంతో 5ూను అందుబాటులోకి తెచ్చినట్లు ఎస్పీ తెలిపారు. 5ూ అనే అంశం ద్వారా జిల్లాలోని అన్ని పోలీసు స్టేషన్ లలో దీన్ని అమల్లోకి తీసుకువచ్చామనీ, దీని ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయని ఎస్పీ ఈ సందర్భంగా తెలిపారు. ప్రస్తుతం 5ూ అంశం ద్వారా జిల్లా పోలీసు కార్యాలయము, స్పెషల్ బ్రాంచ్ మరియు ఆర్మ్డ్ రిజర్వ్డ్డడ్ కు చెందిన కార్యాలయాల్లో దీన్ని విజయవంతం చేయాలని ఎస్పీ శ్రీ.సి.శశిధర్ రాజు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm