హైదరాబాద్: రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె, హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రగతిభవన్లో నిర్వహించిన ఈ సమీక్షకు మంత్రి పువ్వాడ అజయ్కుమార్, రవాణశాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మతో పాటు పలువురు ఆర్టీసీ అధికారులు హాజరయ్యారు. కార్మికులతో ప్రభుత్వం చర్చలు జరపాలని.. ఆర్టీసీకి పూర్తిస్థాయి ఎండీని నియమించాలని ఉన్నత న్యాయస్థానం సూచించిన నేపథ్యంలో ఈ సమీక్షకు ప్రాధాన్యం ఏర్పడింది.
Mon Jan 19, 2015 06:51 pm