హైదరాబాద్ : దేశంలో పశుసంపద 18 శాతం పెరిగింది. 2012 నుంచి 2017 మధ్యకాలంలో ఈ మేరకు గణనీయమైన ఈ వృద్ధి నమోదైంది. 20వ పశుగణన నివేదిక ఈ మేరకు వివరాలను వెల్లడించింది. 2007-2012 చివరి నివేదికతో 2017 నివేదికను పోల్చితే 4.6 శాతం వృద్ధితో దేశంలో మొత్తం 53.57 కోట్లు పశువులున్నట్టు లెక్కతేలింది. ఈసారి గణాంకాల్లో నూతన టెక్నాలజీని ఉపయోగించామని అధికారవర్గాలు వెల్లడించాయి. ట్యాబ్లెట్లను వినియోగించామని పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm