అహ్మదాబాద్: ప్రొకబడ్డీ-సీజన్-7లో భాగంగా నేడు జరిగిన సెమీఫైనల్-1, సెమీఫైన్-2 హోరాహోరీగా జరిగాయి. రాత్రి 7.30 గంటలకు ప్రారంభమైన మొదటి సెమీఫైనలో టేబుల్ టాపర్ దబాంగ్ ఢిల్లీ- బెంగళూర్ బుల్స్ మధ్య జరగగా.. దబాంగ్ ఢిల్లీ డిపెండిగ్ ఛాంపియన్ బెంగళూర్ బుల్స్పై 44-38 పాయింట్లతో ఘన విజయం సాధించింది. 44-38తో మ్యాచ్ గెలిచి ఫైనల్స్లో అడుగుపెట్టింది.
రాత్రి 8.30 గంటలకు ప్రారంభమైన రెండో సెమీస్లో ఇదే వేదికలో బెంగాల్ వారియర్స్, యూ ముంబా తలపడగా.. హోరాహోరీగా జరిగిన మ్యాచ్లో బెంగాల్ వారియర్స్ యూ ముంబాను 37-35తో ఓడించింది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Oct 16,2019 11:45PM