హైదరాబాద్: ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం దరిమడుగు వద్ద ప్రమాదంలో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. ఆర్టీసీ బస్సు ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. బైకును ఢీ కొట్టిన అనంతరం బస్సు బోల్తాపడడంతో ప్రమాద తీవ్ర పెరిగింది.
Mon Jan 19, 2015 06:51 pm