తూర్పుగోదావరి : జిల్లాలోని కచ్చులూరులో భారీ వర్షం కురిసింది. భారీ వర్షం ప్రభావంతో బోటు వెలికితీత పనులకు అంతరాయం ఏర్పడింది. బోటు నుంచి మరో మృతదేహం బయటపడింది. తలలేని మృతదేహాన్ని సిబ్బంది వెలికితీశారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి