హైదరాబాద్: ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మరోసారి రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు ఉదయం పదిగంటలకు గన్నవరం నుండి ఢిల్లీకి వెళ్లనున్న జగన్ పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. అనంతరం రేపు రాత్రికి సీఎం జగన్ ఢిల్లీలోనే బస చేయనున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm