హైదరాబాద్ : విశాఖ జిల్లా జిమాడుగుల మండలం సేరిబయలులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నాటు వైద్యుడు జగ్గారావు చేసిన వైద్యం వికటించి వ్యక్తి మరణించడంతో స్థానికులు ఆగ్రహంతో వైద్యుడిని కొట్టి చంపేశారు. అనంతరం మృతదేహాన్ని తగలబెట్టేశారు. ఈ ఘటనలో పోలీసులు ముగ్గురు స్థానికులపై కేసు నమోదు చేయడంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm