హైదరాబాద్ : పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం యనమదుర్రులో కోడిపందేలపై పోలీసులు దాడి చేశారు. 21మంది పందెంరాయుళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పందెం రాయుళ్ల వద్ద నుంచి రూ.19వేలు, కోళ్లు, ఫోన్లు, వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm