హైదరాబాద్ : ఆర్టీసీపై మంత్రి పువ్వాడ అజయ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. మరిన్ని బస్సులను సమకూర్చేందుకు అంచనాలు సిద్ధం చేస్తున్నారు. బస్సులు సమయానుకూలంగా నడిచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రేపట్నుంచి స్కూళ్లు పున:ప్రారంభం కానుండడంతో హైదరాబాద్ లో మరిన్ని బస్సులు నడపాలని మంత్రి పువ్వాడ అధికారులను ఆదేశించారు.
Mon Jan 19, 2015 06:51 pm