సిద్దిపేట: ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. సిద్ధిపేటలోని రాజీవ్ రహదారిపై ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మృతులు మానకొండూర్ మండలం వేగురుపల్లికి చెందిన మల్లేశం, ప్రభాకర్ రెడ్డి, జనార్దన్రెడ్డిలుగా గుర్తించారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా.. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Mon Jan 19, 2015 06:51 pm