తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ భారీగా తగ్గిపోయింది. ఒకే కంపార్టుమెంట్లో మాత్రమే భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. టైం స్లాట్, దివ్య దర్శనం, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి