హైదరాబాద్: పోలీసుల సేవలు చిరస్మరణీయమని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లో నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించారు. ఈసందర్భంగా డీజీపీ మాట్లాడుతూౌ పోలీసుల కోసం సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్నారు. సిటిజన్ ఫ్రెండ్లీ పోలీస్ అమలు చేస్తున్నామన్నారు. టెక్నాలజీ సహాయంతో నేరాలు నియంత్రిస్తున్నామన్నారు. నగరంలో 10లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాలో 5లక్షల కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని, 11,500 పోలీస్ వాహనాలు ఏర్పాటు చేశామన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm