హైదరాబాద్: నగరంలోని బస్ భవన్లో మరికాసేపట్లో ఈడీల కమిటీ సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై ఈడీల కమిటీ చర్చించనుంది. డిమాండ్ల పరిష్కారంపై కమిటీ సాధ్యాసాధ్యాలపై పరిశీలించనుంది. రెండ్రోజుల్లో ఈడీల కమిటీ సీఎంకు నివేదిక ఇవ్వనుంది. రేపు లేదా ఎల్లుండి కార్మికులతో రవాణాశాఖ కమిషనర్ చర్చలు జరపనుంది.
Mon Jan 19, 2015 06:51 pm