హైదరాబాద్: సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇసుక పాలసీపై సమీక్షిస్తున్నారు. సమావేశానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మైనింగ్ అధికారులు హాజరయ్యారు. రాష్ట్రంలో ఇసుక కొరతను అధిగమించడంపై జగన్ అధికారులతో చర్చిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm